2,958 Viewsకల్లూరు: మండల పరిధిలోని పేరువంచ గ్రామం నుంచి తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంనికి మహా పాదయాత్ర గా బయలుదేరిన పేరువంచ సనాతన ధర్మ రక్షకులు యాదవ్ భక్త బృదానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీసర మోహన్ రెడ్డి …
Mla
-
-
2,991 Viewsతల్లాడ :మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దాసరి శ్రీనివాసరావు సతీమణి శోభారాణి సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సోమవారం సాయంత్రం ఫోన్ లో …
-
3,179 Viewsకల్లూరు : ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న హైవే నిర్మాణ పనులు పరిశీలనలో భాగంగా కల్లూరు మండలం లింగాల గ్రామం వద్ద హైవే ఎగ్జిట్ వద్ద పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానంద్ తో కలిసి రాష్ట్ర …
-
3,131 Viewsకల్లూరు: మండల పరిధిలోని లింగాల గ్రామంలో గృహప్రవేశానికి హాజరైన బిఆర్ యస్ యంయల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పై, ఖమ్మం జిల్లాకి చెందిన ముగ్గురు మంత్రులపై విమర్శలు చేశారు.దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కల్లూరు ఏయంసీ ఛైర్మన్ భాగం నీరజ …
-
2,976 Viewsకల్లూరు: మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యంబాబు నూతన వాహనాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ప్రారంభించి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు లక్కినేని కృష్ణ, పెద్ద బోయిన శ్రీనివాసరావు, ఏఎంసీ ఛైర్మన్ భాగం నీరజ, …
-
2,990 Viewsకల్లూరు : మండలానికి మంజూరు ఐనటువంటి ప్రభుత్వం ఐటిఐ కాలేజ్ కి ప్రభుత్వం స్థలాలు పరిశీలన చేసిన రెవెన్యూ అధికారులు.ఈ నేపథ్యంలో పేరువంచ ప్రభుత్వం హై స్కూల్ స్థలం పరిశీలించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ అధికారులు మరియు పేరువంచ గ్రామ …