
మలేషియా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దాతుక్ షరీ Dr M శరవణన్ చేతుల మీదుగా మలేషియాలోని సైబర్ జయ అనే ప్రదేశంలో జనవరి 5న శుద్ధ్ విలాస్ రెస్టారెంట్ సెకండ్ బ్రాంచ్ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో శుద్ధ్ విలాస్ మొదటి బ్రాంచ్ ఉండగా.. ఇప్పుడు మలేషియాలో రెండో బ్రాంచ్ మొదలు పెట్టడం, అక్కడి ప్రజలకు కూడా బెస్ట్ హైజీన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అందించడం పట్ల ఆనందంగా ఉందని శుద్ధ్ విలాస్ యాజమాన్యం చెబుతోంది. గ్లోబల్ వైజ్ ఇంకా చాలా దేశాల్లో చైన్ ఆఫ్ రెస్టారెంట్స్గా తమ బ్రాంచెస్ ఓపెన్ చేయించారు.
ఈ కార్యక్రమంలో, శుద్ధ్ విలాస్ వ్యవస్థాపకులు శశికాంత్, శ్రీరామ్, ఇతర భాగస్వాములు మరియు నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. “హైదరాబాద్ మల్కాజిగిరిలో ఓపెన్ చేసిన శుద్ధ్ విలాస్ రెస్టారెంట్ఫుల్గా రన్ అవుతోంది. అక్కడి కస్టమర్లు చాలా బాగుందనే ఫీడ్ను అందిస్తున్నారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు మలేషియాలో ఓపెన్ చేశాము. త్వరలోనే దుబాయ్తో పాటు మరిన్ని ఫుడ్ రెస్టారెంట్స్ను అందిస్తున్నారు. ఆహార ప్రియులకు పూర్తి సంతృప్తికర ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా శుద్ధ్ విలాస్ను దేశ విదేశాల్లో విస్తరించుకుంటూ వెళ్తాము” అని అన్నారు.
ఆరోగ్యకరమైన, హైజీన్ ఆహారానికి ఉన్న, పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా మలేషియాకు శుద్ధ్ విలాస్ రావడం పట్ల స్వాగతిస్తున్నామని, తమ ప్రజలకు కూడా బెస్ట్ ఫుడ్ అందించి శుద్ధ్ విలాస్ బ్రాండ్ ప్రాముఖ్యతను చాటుకోవాలని మలేషియా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దాతుక్ షరీ డాక్టర్ ఎం శరవణన్ అన్నారు.

CEO
Mslive 99news
Cell : 9963185599
