ఈ ర్యాలీకి అంచనా అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ మంది హాజరైనట్లు పోలీసు వర్గాలు. సుమారు 30,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా ఇచ్చినా, చుట్టుపక్కల జిల్లాల నుండి దాదాపు 60,000 మంది ప్రజలు వెలుసామీపురానికి చేరుకున్నారని నివేదికలు. చాలా చాలా మంది, ట్రాక్టర్లు, బస్సుల్లో ప్రయాణించి వచ్చారు.

CEO
Mslive 99news
Cell : 9963185599
