ఇప్పటికే అనేక హై-స్పీడ్ రైలు కారిడార్ల గురించి ప్రతిపాదన. వీటిలో ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, ముంబై, ముంబై-నాగ్పూర్, ముంబై-హైదరాబాద్, చెన్నై, చెన్నై-మైసూర్, ఢిల్లీ-అమృత్సర్, వారణాసి-హౌరా వంటి మార్గాలు. శుక్రవారం రోజు ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ రాజధాని టోక్యో నుండి సెండాయ్కు బుల్లెట్ రైలులో. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా కూడా ఆయనతోపాటు.

CEO
Mslive 99news
Cell : 9963185599
