సత్తుపల్లి: సినీనటుడు నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పట్టణం లో బస్టాండ్ రింగ్ సెంటర్ నందు నందమూరి యువసేన అద్వర్యం లో కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి జన్మదినవేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాల, పట్టణ నందమూరి అభిమానులు పాల్గొన్నారు.



CEO
Mslive 99news
Cell :7569615143