కల్లూరు, జూన్ 8: కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కేవీఆర్ కి చెందిన బ్రిక్స్ కంపెనీ ని స్ధానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ చెన్నూరు గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ప్రారంభించిన ఈ బ్రిక్స్ కంపెనీ ద్వారా వేగంగా, మరియు నాణ్యమైన బ్రిక్స్ ని కస్టమర్లకు అందించి,ప్రజల మన్ననలను మరియు లాభాలను కూడా పొందాలని కేవీఆర్ ని ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కేవీఆర్ కుటుంబ సభ్యులతో పాటు కల్లూరు మండల నాయకులు పాల్గొన్నారు.







CEO
Mslive 99news
Cell :7569615143