ఖమ్మం :ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పది వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు.అలాగే స్థానిక నాయకులు ద్వారా పది వేల సహాయాన్ని మృతుల కుటుంబాలకు అందజేశారు.మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.వారితో పాటు మద్దులపల్లీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్,బండి.జగదీష్,కందుకూరు.వెంకట నారాయణ, తమ్మినేని.నవీన్,అంబటి.సుబ్బారావు, ఎదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు గోనె.భుజంగ రెడ్డి, యాకోబు,పాండు, మహేష్,బానోత్.కిషోర్,దివ్య,అశోక్,రాజశేఖర్,కళ్లెం.శేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





CEO
Mslive 99news
Cell :7569615143