కల్లూరు: మండల పరిధిలోని పేరువంచ గ్రామం నుంచి తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంనికి మహా పాదయాత్ర గా బయలుదేరిన పేరువంచ సనాతన ధర్మ రక్షకులు యాదవ్ భక్త బృదానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీసర మోహన్ రెడ్డి – నిర్మల దంపతులు వారికీ భోజన ఏర్పాట్లు చేసారు . అనంతరం క్షేమంగా వెళ్లి రావాలని ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ పేరువంచ గ్రామ ప్రజలపై ఉండాలని కోరారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు పరిమి భరత్, గోపాలరావు,మెంతుల ఏసుబాబు,పాశం శ్రీను,కోట చిన్ను పాల్గొన్నారు .



CEO
Mslive 99news
Cell :7569615143