తల్లాడ :మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దాసరి శ్రీనివాసరావు సతీమణి శోభారాణి సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సోమవారం సాయంత్రం ఫోన్ లో శ్రీనును పరామర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు.. తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషయం ఆలస్యంగా తెలిసినందుకు రాలేకపోయానని, తల్లాడ మండల పర్యటనలో తప్పనిసరిగా కలుసుకుంటానని పేర్కొన్నారు.


CEO
Mslive 99news
Cell :7569615143