
కల్లూరు : బీఆర్ యస్ ఖమ్మం జిల్లా నాయకులు దేవరపల్లి పట్టాభి ఇటివల తాను ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి విదితమే, ఈ నేపథ్యంలో హాస్పటల్ నుంచి డిచార్జ్ అయిన దేవరపల్లి పట్టాభిరామ్ ని వారి స్వగృహం నందు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పరామర్శించి,ప్రమాదం జరిగిన తీరు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ యస్ మండల అధ్యక్షులు పాలెపు రామా రావు ,కట్ట అజయ్ బాబు , పెడకంటి రామకృష్ణ ,మేకల కృష్ణ , మట్టూరి రాజేష్ ,వేము కృష్ణ,కళ్యాణ్ కిషోర్,ఇర్ఫాన్,బాలు,పిచ్చి రెడ్డి బీఆర్ యస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

CEO
Mslive 99news
Cell :7569615143