
పెనుబల్లి : మండలం లోని లంకపల్లి గ్రామానికి చెందిన వికలాంగులకు న్యూ ట్రై సైకిల్స్ ను TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు.

CEO
Mslive 99news
Cell :7569615143