సత్తుపల్లి :కిష్టారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ , సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా సన్న రకం వరి పంటకు క్వింటాకు 500 రూపాయిలు బోనస్ ఇవ్వడం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, రైతులు ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలి అని వారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో AO, AEO,సత్తుపల్లి మండలం కాంగ్రెస్ నాయుకులు,గ్రామ నాయుకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు..


CEO
Mslive 99news
Cell :7569615143