
ఖమ్మం: నగరంలోని 3 టౌన్ ప్రాంతం సారథి నగర్ నందు గల ప్రసిద్ధ దేవాలయం రామాలయం నకు వచ్చు భక్తుల సౌకర్యార్థం కమిటీ వారి కోరిక మేరకు 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , నగర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు అల్లే సాయికిరణ్ దేవాలయంలో బోర్ మరియు మోటారు వాటికి సంబంధించిన అన్ని పరికరాలు అమర్చుటకు తన సొంత నిధులను వెచ్చించి, ఈరోజు యువ నాయకులు తమ్మల యుగంధర్ చేత కొబ్బరికాయ కొట్టించి ప్రారంభోత్సవం చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేస్తున్న సాయికిరణ్ ను అభినందించారు. 48 వ డివిజన్ లో ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నా అంటూ అందరికీ ఆపన్న హస్తం అందిస్తున్న సాయి కిరణ్ ను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

CEO
Mslive 99news
Cell :7569615143