భద్రాద్రి కొత్తగూడెం :జిల్లాపరిదిలోని సరోజనాపురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సెల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు ప్రపంచ సాంస్కృతిక పర్యావరణ పరిరక్షణ కమిషన్ కోఆర్డినేటర్ గా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి సూర్యాఘర్ యువజన పథకం టీం సభ్యులు ఎస్ సుజాత, ఆదినారాయణ, గోపిరాజు, రాజా తదితరులు ఈఓజు మద్దిశెట్టిని పుష్పగుచ్చంతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.


CEO
Mslive 99news
Cell :7569615143