
కల్లూరు : మండలానికి మంజూరు ఐనటువంటి ప్రభుత్వం ఐటిఐ కాలేజ్ కి ప్రభుత్వం స్థలాలు పరిశీలన చేసిన రెవెన్యూ అధికారులు.ఈ నేపథ్యంలో పేరువంచ ప్రభుత్వం హై స్కూల్ స్థలం పరిశీలించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ అధికారులు మరియు పేరువంచ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు.పాల్గొన్నారు.పేరువాంచ గ్రామంపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కి ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు .


CEO
Mslive 99news
Cell :7569615143