ఫేస్బుక్ పోస్టులపై పోలిసులకు పిర్యాదు

సత్తుపల్లి :మత విద్వేషాలను రెచ్చగొడుతూ, ఫేస్బుక్లో క్రైస్తవులపై ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతూ, పాస్టర్ ప్రవీణ్ మరణం పై భూతులతో పెట్టిన పోస్టును ఖండిస్తూ ఈరోజు సత్తుపల్లి పట్టణంలో క్రైస్తవ సమాజం సేవకులు, క్రైస్తవ యువత,ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి పట్టణ సీఐ కిరణ్ కి వినతిపత్రం అందజేశారు..

CEO
Mslive 99news
Cell :7569615143