


రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ గారికి ఘనంగా స్వాగతం పలికిన ముస్లిం సోదరులు..
ది.26.03.25 (బుధవారం)-కల్లూరు – జమ్మా మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు మరియు సోదరీమణులు ఉపవాసాలు ఉండి నిరంతరం నమాజ్ చేస్తూ అల్లాను స్మరించుకుంటూ ఉంటారని అన్నారు .ఈకార్యక్రమంలో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, కల్లూరు మండలకాంగ్రెస్ నాయకులు,,కార్యకర్తలు,ముస్లిం పెద్దలు,ముస్లిం సోదరులు సోదరీమణులు పాల్గొన్నారు..

CEO
Mslive 99news
Cell :7569615143