ఏపీలో పదో తరగతి తరగతి పబ్లిక్ సోమవారం నుంచి ప్రారంభం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో వాతావరణంలో పరీక్షలు రాసేలా పాఠశాల అన్ని ఏర్పాట్లు ఏర్పాట్లు. పబ్లిక్ పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా గత గత 100 రోజుల నుంచి పాఠశాల విద్యాశాఖ విద్యాశాఖ విద్యార్థులను సన్నద్ధం సన్నద్ధం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రణాళికను చేసింది ఉన్న విద్యార్థులు మెరుగైన ర్యాంకులు ర్యాంకులు ర్యాంకులు సాధించేలా, అంతంత మాత్రమే ఉన్నవారు సులభంగా అయ్యేలా సమాయత్తం చేసింది చేసింది నుంచి ఈ నెలాఖరు వరకు వరకు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు. ఉదయం 8:45 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి. పరీక్షా కేంద్రాలను మొబైల్ మొబైల్ రహితంగా ప్రకటించారు చీఫ్ సూపర్డెంట్ ఎందుకు మాత్రమే మాత్రమే పరీక్షా కేంద్రంలోకి మొబైల్ తీసుకెళ్లే అవకాశం అవకాశం ఉంటుంది ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలైన లు లు కెమెరాలు ట్యాబ్లు ఇయర్ ఫోన్లో స్పీకర్లు స్మార్ట్ వాచ్లు బ్లూటూత్ వంటి పరీక్ష కేంద్రాల్లోకి కేంద్రాల్లోకి. పరీక్షా కేంద్రాల వద్ద వద్ద తాగునీటి ఏఎన్ఎం లను అందుబాటులో. ఈ ఏడాది పదో పదో తరగతి ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు. పదో తరగతి పరీక్షలకు 6,49,884 మంది విద్యార్థులు. వీరిలో బాలురు 3,36,225 మంది కాగా కాగా, బాలికలు 3,13,659. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు. ఫ్లయింగ్ స్క్వాడ్లు 156, సమస్యాత్మక కేంద్రాలుగా 163 ప్రాంతాలను అధికారులు. వీరిలో 51,069 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు. ఒడియాలో 838 మంది విద్యార్థులు విద్యార్థులు, తమిళంలో 194 మంది, కన్నడలో 623 మంది, హిందీలో 16 మంది, ఉర్దూలో 2,471 మంది పరీక్షలు. వీరితోపాటు ఓపెన్ స్కూల్ స్కూల్ సొసైటీ విద్యార్థులకు సోమవారం నుంచి 10 వ తరగతి పరీక్షలు ప్రారంభం. పదో పదో

CEO
Mslive 99news
Cell :7569615143