
- మున్సిపల్ కమిషనర్ కు సీపీఎం నేతల వినతీ
ముద్ర, ఇబ్రహీంపట్నం: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్ డిమాండ్. ప్రభుత్వం తక్షణమే స్పందించి పింఛన్లు పింఛన్లు, రేషన్ కార్డులు కార్డులు అందజేయాలని అదేవిధంగా అర్హులైన ప్రతి ప్రతి ఒక్కరికి ఇండ్లు అందజేయాలని డిమాండ్ డిమాండ్. శశికళ, సీహెచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు