
ముద్ర, మల్యాల: ప్రపంచంలో వింత ఘటనలెన్నో. అరుదుగా జరిగే ఆ వింతలు అందరినీ ఆశ్చర్యానికి గురి. తాజాగా మండలంలోని ముత్యంపేట (కొండగట్టు) లో అరుదైన ఘటన చోటుచేసుకుంది చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన సిక్కుల శారద అనే మహిళ మహిళ కోళ్లను పెంచుకుంటున్న తన కోళ్ల కోడిగుడ్లను పొదిగించగా, సోమవారం ఉదయం కోడి కోడి పరిశీలించగా పరిశీలించగా పరిశీలించగా ఒక ఒక పిల్లకు రెండు తలలతో ఉండటం ఆశ్చర్యానికి. రెండు తలలతో పుట్టిన కోడి పిల్లను పలువురు. సాయంత్రం సమయంలో సమయంలో ఆ కోడి పిల్ల మృతి స్థానికుల ద్వారా ద్వారా.