
ముద్ర, వీపనగండ్ల: శివ దీక్షను ఆచరించిన ఆచరించిన స్వాములు స్వాములు మహాశివరాత్రి ని పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్నకు మల్లన్నకు ఇరుముడిని సమర్పించడానికి దీక్ష దీక్ష చేపట్టిన భక్తులు భక్తులు పరిధిలోని సోమవారం బయలుదేరి వెళ్లారు వెళ్లారు. మొదటగా శివాలయంలో శివ శివ భక్తిశ్రద్ధలతో శివలింగానికి పంచామృతాభిషేకం. పాదయాత్రగా బయలుదేరుతున్న శివ శివ స్వాములకు నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల కల్వరాల నరసింహ నరసింహ, కుటుంబ సభ్యులు గ్రామస్తులు భాజా భజంత్రీలు భజన కోలాటాల మధ్య వీడుకోలు.

CEO
Mslive 99news
Cell : 9963185599