
హైదరాబాద్: సితార హోటల్లో విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు సినీయాక్టర్ వైభవ్ సూర్య,వారితో పాటు మరికొందరు ప్రముఖులు విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరంవచ్చే నెల 8వ తేదీన విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు యోగి ఆదిత్యనాథ్ఆదేశాల మేరకు మహంత్ ముఖేష్ నాథ్ మరియు లక్ష్మి ఠాకూర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు మ.
ఈ కార్యక్రమంలో యర్రా సత్య, పలగాని శ్రీనివాసరావు గౌడ్, పుట్టబంతి హరిబాబు, ఎండి రంజాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.

CEO
Mslive 99news
Cell :7569615143