
ముద్ర.వీపనగండ్ల: కుటుంబ కలహాలతో విరక్తి విరక్తి చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకుని వ్యక్తి మృతి మృతి సంఘటన బుధవారం మండలంలో. స్థానిక ఎస్ఐ కె కె రాణి కథన ప్రకారం మండల పరిధిలోని బొల్లారం గ్రామానికి చెందిన చెందిన రాచాల శ్రీనివాస్ గౌడ్ గౌడ్ గౌడ్ (50) అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా భార్య పిల్లలతో కలిసి మహబూబ్నగర్ కేంద్రంలో నివసిస్తున్నట్లు కోసం కోసం. రెండు రోజుల క్రితం క్రితం గ్రామంలో రాచాల శ్రీనివాస్ గౌడ్ చెందిన బంధువు ఒకరు చనిపోవడంతో చనిపోవడంతో గ్రామానికి రావడం బంధువులు ఎస్సై ఎస్సై. గత కొన్ని రోజులుగా రోజులుగా కుటుంబ కలహాలతో విసుగు చెందిన రాచాల శ్రీనివాస్ గౌడ్ గౌడ్ బుధవారం ఉదయం గ్రామానికి సమీపంలోని తన వ్యవసాయ వ్యవసాయ పొలం వద్దకు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు. మృతుని భార్య నీరజ నీరజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై.