
హైదరాబాద్: గులాబీ బాస్ కేసీఆర్ కొద్ది నెలల విరామం తర్వాత బీఆర్ఎస్ భవన్ కు రానున్నారు.ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు,మాజీ నేతలు,ఇతర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.బీఆర్ఎస్ ఏర్పడి 25 ఏళ్ళు కావోస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


CEO
Mslive 99news
Cell :7569615143