.webp)
-వారణాసితో మహేష్ బాబు బిజీ
-ఆయన ప్రమేయం లేదు
-దర్శకుడి స్పష్టీకరణ
సూపర్ స్టార్ ‘మహేష్ బాబు'(మహేష్ బాబు)ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్ట్ ‘వారణాసి'(వారణాసి)తో ప్రస్తుతం ఉన్నాడు. ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీగా కూడా వారణాసి ప్రత్యేక అవసరాలు సంపాదించుకుంది. ప్రపంచ సినీ మేకర్స్ సైతం అబ్బురపడేలా రాజమౌళి(ss రాజమౌళి)అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు టైటిల్ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన ప్రీ ట్రైలర్ నే ఉదాహరణ. ప్రియాంక చోప్రా(ప్రియాంకచోప్రా),పృథ్వీ రాజ్ సుకుమారన్ తో పాటు పాన్ ఇండియాకి చెందిన ప్రతిభావంతమైన నటులు వారణాసిలో మెరవనున్నారు.
సోషల్ మీడియా వేదికగా గత కొన్నిరోజుల నుంచి మహేష్ బాబు తన అన్నయ్య రమేష్ బాబు(రమేష్ బాబు)కొడుకు జయకృష్ణ(జయ కృష్ణ)హీరోగా పరిచయమవుతున్న’ శ్రీనివాస మంగాపురం'(శ్రీనివాస మంగాపురం)సినిమాలో మహేష్ బాబు ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై చిత్ర దర్శకుడు అజయ్ భూపతి(అజయ్ భూపతి) మా సినిమా విషయంలో మహేష్ బాబు ప్రమేయం ఏ మాత్రం లేదు.ఆయనకీ నాపై పూర్తి నమ్మకం ఉంది.జయకృష్ణ కుటుంబానికి అయితే కథ కూడా తెలియదని అజయ్ భూపతీ చెప్పాడు.
కూడా చదవండి: aknada 2: రిలీజ్ వాయిదాకి అసలు కారణం చెప్పిన సురేష్ బాబు
వాస్తవికతకి పెద్ద పీట వేస్తు ప్రేమ కథ నేపథ్యంలో ‘శ్రీనివాస మంగాపురం’ తెరకెక్కుతుంది. జయకృష్ణ సరసన ఒకప్పటి అగ్ర కథానాయిక రవినా టాండన్ కుమార్తె ‘రషా తడాని’ జత కడుత అద్భుతమైన మూవీపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పి ఉదయ్ కిరణ్ నిర్మాత ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
.webp)

CEO
Mslive 99news
Cell : 9963185599
