

కల్లూరు :మండల పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన దేవరపల్లి నాగప్రసాద్ కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు దేవరపల్లి పట్టాభిరామ్ నూతన గృహ ప్రవేశానికి యంయల్సీ కవిత హాజరైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బుధవారం నాడు బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేకంగా వారి నివాసానికి విచ్చేసి కుటుంబసభ్యులను ఆత్మీయంగా పలకరించి గృహప్రవేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆయన వెంట నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, మాజీ జడ్పీటీసీ కట్టా అజయ్ బాబు, లక్కినేని రఘు,మోరంపూడి ప్రసాద్, గొడ్డేటి మాధవరావు, కాటమనేని వెంకటేశ్వర్లు, పెడకంటి రామకృష్ణ, కొరకొప్పు ప్రసాద్, నందిగామ ప్రసాద్, కొండలరావు, కనకరావు, చావా వెంకటేశ్వరరావు, గ్రామశాఖ అధ్యక్షుడు సుబ్బారావు, గంగవరపు శ్రీను, సారబు వెంకటేశ్వరరావు, రాయి సూర్యనారాయణ, నామ రాధమ్మ, వీరయ్య, అయ్యదేవర రాధాకృష్ణ, ఉప్పు సుబ్బారావు, సి.హెచ్ కిరణ్ కుమార్, కళ్యాణ్ కిషోర్, మౌర్య తదితరులు పాల్గొన్నారు.


CEO
Mslive 99news
Cell :7569615143