
నేలకొండపల్లి : చెల్లెమ్మా టీ ఇవ్వు…. త్వరగా పట్టుకురా… చాలా బాగా పెట్టావ్ రా టీ …. నీ వ్యాపారంలో అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన “బెస్ట్ టీ” షాప్ ను గురువారం మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడిని అతని భార్యను అభినందించారు. చెల్లెమ్మా టీ ఇవ్వు అంటూ టీ తాగుతూ కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు.

CEO
Mslive 99news
Cell :7569615143